#ప్రకృతి కవిత్వం
బ్రిటిష్ వారు ప్రకృతికి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. వీరిలో చాల మండే ఉన్న ఎక్కువగా ఈ ప్రకృతి గురించి విశ్లేషించిన కవులలో వర్డ్స్ వర్త్, కీట్, షెల్లీ వీరి గురించి వివరిస్తూ, మన తెలుగులో ఉన్న కవులను, వారి రచనలను గూర్చి మృణాళిని గారి విశ్లేషణలో విందాం. ప్రకృతే మనకు తొలి గురువు. వార్డ్స్ ప్రకృతిని 3 రకాలుగా తన కవిత్వంలో ప్రదర్శించాడు. మనిషికి ప్రకృతితో ఉన్న సంబంధం అతన్ని దైవాంశ సంభూతునిగా చేస్తుంది. ప్రకృతిని ఆరాధించే వారి నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? వార్డ్స్ కవిత్వంలోని మహత్తు ఏంటి? ఇంకా ఋతువులపై, మనిషి జీవితంలోని సంఘర్షణలపై కీట్స్ రాసిన కవితలను, అలాగే షెల్లీ కవితల వివరణని, ప్రకృతిలో మనిషికున్న సహజీవనాన్ని గురించి వినండి.
–
#ప్రకృతి కవిత్వం శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-prakruthi-kavithvam
Listen to a part of Chapter 1 of #PrakruthiKavithvam. Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
–––
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.