Listen

Description

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే 153 సం. ల క్రితం నవంబర్ 1వ తేదీ 1858 న భారత్ లో బ్రిటిష్ రాజరిక పాలన ఆరంభింప చేసిన విక్టోరియా రాణి ప్రకటన . " కంపెనీ పెనం నుండి రాచరికపు పొయ్యి లోకి జరిపోయిన రోజు - నవంబర్1. 1858 " అనే చారిత్రక ఘటనా విశేష సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.